24-11-2023 గణేష్ దేవాలయం NGO COLONY క్షీరాబ్ది ద్వాదశి పూజ సందర్భంగా మొక్కలు పంపిణీ చేయడం జరిగింది!
24-11-2023 గణేష్ దేవాలయం NGO COLONY క్షీరాబ్ది ద్వాదశి పూజ సందర్భంగా జాగృతి అభ్యుదయ సంఘంలో సుమారు 200 మంది మహిళా భక్తులకి ఉసిరి,తులసి ,గోరింటాకు,తదితర ఔషద మొక్కలన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది!ఈ మొక్కలన్నీ కూడా నాటుకొని పెంచుతాం అని మహిళలు అందరూ కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా పర్యావరణ పరిరక్షణకు జాగృతి అభ్యుదయ సంఘం కృషి కొనసాగుతుంది..
Comments
Post a Comment