Posts

భావన శ్రీనివాస్ చే LIC వారి నూతన సంవత్సర కాలమాని ఆవిష్కరణ

Image
 భావన శ్రీనివాస్ చే 👉LIC వారి నూతన సంవత్సర కాలమాని ఆవిష్కరణ  👉అన్న ప్రసాద వితరణ  LIC ఆనబత్తుల సత్యనారాయణ రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ సాయి మందిరం వేదికగా కాలనీ ప్రముఖులతో కలిసి జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ ఈరోజు ఆవిష్కరించారు. అనంతరం భావన శ్రీనివాస్ ఆర్ధిక సహకారంతో సాయి మందిరం కమిటి మహిళలు షుమారు 350మంది సాయి భక్తులకు అన్నప్రసాద వితరణ, మిఠాయిలు పంపిణీ చేశారు.   కార్యక్రమంలో గోపాల్ దాస్ రాము, సాయి మందిరం ఛైర్మన్ శ్రీమతి మారుతమ్మ, దుబాయ్ రాజా, శ్రీమతి భవాని, మనోజ్ గౌరి శెట్టి, దయాకర్ ముదిరాజ్, రమేష్, కుమారస్వామి, మధుసూధన్ రెడ్డి, వీరచంద్రరావు, శివ ,రేణుక, చంద్రశేఖర్, వెంకటేష్ గౌడ్, సురేందర్, భిక్షమయ్య, శ్రవణ్ కుమార్,  సరస్వతి, పద్మజ, విమల్ బన్సాల్, నరసింహ, మల్లయ్య, శ్రీరాములు గౌడ్, రవీందర్, నాగిరెడ్డి, రాంబాబు, మహిళలు పాల్గొన్నారు. - భావన శ్రీనివాస్  జాగృతి అభ్యుదయ సంఘం.

జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ ఆధ్వర్యంలో GHMC C3 సాహెబ్ నగర్ డివిజన్ పారిశుద్ధ్య కార్మికులకు రగ్గుల పంపిణీ...

Image
*సఫాయన్నా సలామన్నా*🫡 👉 *జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ ఆధ్వర్యంలో GHMC C3 సాహెబ్ నగర్ డివిజన్ పారిశుద్ధ్య కార్మికులకు రగ్గుల పంపిణీ*... 👉 *చలిలో రోడ్ల మీద విధులు నిర్వహించే కార్మికులకు రగ్గులు ఇవ్వడం అభినందనీయం... వనస్ధలిపురం CI మహేష్ గౌడ్*                      తెల్లవారుఝామున ఎముకలు కొరికే చలిలో కూడా రోడ్లు ఊడ్చి ప్రజలకు పరిశుభ్రతతో కూడిన వాతావరణాన్ని అందించే జి.హెచ్.యం.సి పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించిన జాగృతి అభ్యుదయ సంఘం, విమల్ బన్సాల్ గారి ఆర్ధిక సహాయంతో గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ "మొదటి ముద్ద" వేదికగా ఈరోజు 40మంది పారిశుద్ధ్య కార్మికులకు రగ్గులను ఉచితంగా పంపిణీ చేసింది. పంపిణీకి ముఖ్య అతిథిగా వనస్ధలిపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ మహేష్ గౌడ్, విశిష్ట అతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ లు విచ్చేశారు.    ఈ సందర్భంగా CI మహేష్ గౌడ్ మాట్లాడుతూ చలికి తట్టుకోలేమనుకుంటూ విధులకు డుమ్మా కొట్టకుండా పారిశుద్ధ్య కార్మికులు వారి సొంత ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ప్రజలకు పరిశుభ్రమైన పరిసరాలను అందించేందుకు అహ...

ఈనాడు* దినపత్రిక మరియు జాగృతి అభ్యుదయ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆచరణాత్మక శైలిలో నిర్వహించబడిన మిద్దె తోటల అవగాహన సదస్సు

Image
 ఈనాడు* దినపత్రిక  మరియు జాగృతి అభ్యుదయ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆచరణాత్మక శైలిలో నిర్వహించబడిన మిద్దె తోటల అవగాహన సదస్సు                                               కొద్దిపాటి శారీరక శ్రమ, రోజులో కొంత సమయం, అతి కొద్ది పెట్టుబడితో డాబా పైన ఎన్నో లాభాలనిచ్చే కూరగాయల మిద్దె తోటలు పెంచుకోడంపై అవగాహన కార్యక్రమం...  డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం మొదటి ముద్ద చిరుధాన్యాల శాకాహార ఫలహారశాల వద్ద  ఉదయం 10 గంటలనుండి జరిగింది  ఈ సందర్భంగా భావన శ్రీనివాస్, చైర్మన్,జాగృతి అభ్యుదయ సంఘం గారు మాట్లాడుతూ రసాయన ఎరువులు వాడొద్దని అన్నారు. మిద్దె పంటపై గత 15 ఏళ్లగా అవగాహన కల్పిస్తున్నాం. మిద్దె తోటల పెంపకం చేపడితే  ఆరోగ్యం కొరకు ప్రత్యేకంగా యోగా చేయాల్సిన అవసరం లేదు. ఉచితంగా అవగాహన కల్పిస్తున్నాం.  ఆసక్తి ఉన్నవారికి సహాయ సహకారాలు అందిస్తున్నాం. మట్టి కుండలు సిమెంట్  రింగులు పాడైపోయిన కూలర్  బేస్ లు డ్రమ్ములను సిమెంట్ తొట్టిలను వాడుకోవాలి. అని ఆయన అ...

*జాగృతి అభ్యుదయ సంఘం సేవలను అభినందించిన RSS జాతీయ సహ పర్యావరణ ప్రముఖ్ శ్రీ రాకేష్ జైన్*

Image
 *జాగృతి అభ్యుదయ సంఘం సేవలను అభినందించిన RSS జాతీయ సహ పర్యావరణ ప్రముఖ్ శ్రీ రాకేష్ జైన్*   రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ సహ పర్యావరణ ప్రముఖ్ శ్రీ రాకేష్ జైన్ గారి హైదరాబాద్ సందర్శన సందర్భంగా ఈ రోజు మొదటిముద్ద మిల్లెట్ తినుబండారాల తయారీ యూనిట్ లో జరిగిన సమావేశంలో జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ గారు పర్యావరణానికి చేస్తున్న నిస్వార్ధ సేవలను, విలువలతో కూడిన వ్యాపారాన్ని రాకేష్ జైన్ కొనియాడారు. శ్రీనివాస్ తమ సంస్థలో, ఇంట్లో తాను పాటిస్తూన్నదే సమాజ హితంకోరి బయటికి ప్రచారం  చేస్తున్నారని అన్నారు.                                                                                                                                      ...

*భక్తి శ్రద్ధలతో ఉసిరి, తులసిలకు పూజలు*

Image
 *భక్తి శ్రద్ధలతో ఉసిరి, తులసిలకు పూజలు*    👉NGO కాలనీ గణేష్ దేవాలయంలో షుమారు 200 మంది మహిళల సామూహిక కార్తీక క్షీరాబ్ధి ద్వాదశి పూజలు... 👉పూజల కొరకు తులసి, ఉసిరి మొక్కలు ఉచితంగా ఇస్తూ వాటి విశిష్టతను వివరించిన జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్.                                                                                                                                                                                        ...

*క్షీరాబ్ధి ద్వాదశిని పురస్కరించుకుని ఔషధ మొక్కల ఉచిత పంపిణీ*

Image
 *క్షీరాబ్ధి ద్వాదశిని పురస్కరించుకుని ఔషధ మొక్కల ఉచిత పంపిణీ* 👉 జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో హెచ్. యమ్.డి.ఎ సహకారంతో పంపిణీని ప్రారంభించిన వనస్ధలిపురం ACP శ్రీ పల్లె కాశి రెడ్డి. 👉"మొదటి ముద్ద" వద్ద కార్తీక పౌర్ణమి వరకు 3000 మొక్కలు పంపిణీ ఉంటుంది... భావన శ్రీనివాస్.                                                                                                                                                                          కార్తీక మాసం క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో వ...

15 సంవత్సరాలుగా పర్యావరణ రక్షణకై జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో 1రూపాయికే మట్టి గణపతి విగ్రహల పంపిణి

Image