Posts

Showing posts from January, 2026

ఇంద్ర ధనుస్సును తలపించేలా సంక్రాంతి ముగ్గుల పోటీలు

Image
 *ఇంద్ర ధనుస్సును తలపించేలా సంక్రాంతి ముగ్గుల పోటీలు* 👉 జాగృతి అభ్యుదయ సంఘం భావన శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగవల్లుల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ, పరిసర కాలనీల మహిళలు.      సంక్రాంతి సంబరాల్లో భాగంగా సైన్స్ తో ముడిపడి ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగించాలనే ఆలోచనతో జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో సాహెబ్ నగర్ డివిజన్ గాయత్రి నగర్ బ్యాంక్ కాలని సాయి మందిరం వేదికగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. సంక్రాంతితోపాటు దేశభక్తి, పర్యావరణ పరిరక్షణ నినాదాలతో  నిన్న సాయంత్రం జరిగిన ఈ పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.  ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు పంచాగ్నుల జయశ్రీ, జీని శ్రీలత, గాయత్రి గార్లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఈ పోటీల్లో మొదటి బహుమతి ₹ 3000/- నగదును శ్రావ్య, రెండవ బహుమతి ₹ 2000/- పార్వతి, మూడవ బహుమతి ₹ 1000/- సహస్ర లు గెల్చుకోగా పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక, ప్రత్యేక బహుమతులు ఇవ్వడం జరిగింది. మొదటి బహుమతి 3వేలు కాలనీ పెద్దలు దుబాయ్ రాజా, మూడవ బహుమతి 1వెయ్యిని SKN కళాక్ష...

భావన శ్రీనివాస్ చే LIC వారి నూతన సంవత్సర కాలమాని ఆవిష్కరణ

Image
 భావన శ్రీనివాస్ చే 👉LIC వారి నూతన సంవత్సర కాలమాని ఆవిష్కరణ  👉అన్న ప్రసాద వితరణ  LIC ఆనబత్తుల సత్యనారాయణ రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ సాయి మందిరం వేదికగా కాలనీ ప్రముఖులతో కలిసి జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ ఈరోజు ఆవిష్కరించారు. అనంతరం భావన శ్రీనివాస్ ఆర్ధిక సహకారంతో సాయి మందిరం కమిటి మహిళలు షుమారు 350మంది సాయి భక్తులకు అన్నప్రసాద వితరణ, మిఠాయిలు పంపిణీ చేశారు.   కార్యక్రమంలో గోపాల్ దాస్ రాము, సాయి మందిరం ఛైర్మన్ శ్రీమతి మారుతమ్మ, దుబాయ్ రాజా, శ్రీమతి భవాని, మనోజ్ గౌరి శెట్టి, దయాకర్ ముదిరాజ్, రమేష్, కుమారస్వామి, మధుసూధన్ రెడ్డి, వీరచంద్రరావు, శివ ,రేణుక, చంద్రశేఖర్, వెంకటేష్ గౌడ్, సురేందర్, భిక్షమయ్య, శ్రవణ్ కుమార్,  సరస్వతి, పద్మజ, విమల్ బన్సాల్, నరసింహ, మల్లయ్య, శ్రీరాములు గౌడ్, రవీందర్, నాగిరెడ్డి, రాంబాబు, మహిళలు పాల్గొన్నారు. - భావన శ్రీనివాస్  జాగృతి అభ్యుదయ సంఘం.

అన్నదానం - మహాదానం

Image
2026 జనవరి 1 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా జాగృతి అభ్యుదయ సంఘం భావన శ్రీనివాస్  ఆధ్వర్యంలో బి.యన్.రెడ్డి డివిజన్ గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ  సాయి మందిరం వేదికగా 350 మందికి అన్నదానం చేయడం జరిగింది